రాత్రివేళ తాజ్ మహల్ అందాలను చూడాలనుకుంటున్నారా..? ఇలా టికెట్ బుక్ చేసుకోండి..!

ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌మహల్‌ను పగటిపూట సందర్శించడం ఓ అద్భుతమైన అనుభూతి అయితే.. పౌర్ణమి వెన్నెల్లో తెల్లటి పాలరాతి కట్టడం అందాలను వీక్షించడం మరింత ప్రత్యేకం. చల్లని వెన్నెల కాంతుల్లో తాజ్‌మహల్‌ శోభను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ప్రత్యేకంగా నైట్‌…

మైలోమా సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు, నిర్లక్ష్యం చేస్తే ఎముకలతో పాటు కిడ్నీలు దెబ్బతింటాయి!

ప్రాణాంతకమైన, క్యాన్సర్ ప్లాస్మా కణాలు “M ప్రోటీన్” అనే ఒక అసాధారణ యాంటీబాడీని ఉత్పత్తి చేస్తాయి. ఇది కణితి పెరుగుదల, మూత్రపిండాల దెబ్బతినడం, రోగనిరోధక శక్తి క్షీణించడం,…

రాష్ట్రంలో వీబీ జీ రాంజీ అమలు చేస్తూనే.. ఆ నిబంధనలపై సుప్రీం కోర్టుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కారు

కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వేదికగా న్యాయపోరాటానికి సిద్ధమవుతూనే.. కూలీల ప్రయోజనాల దృష్ట్యా కొత్త ‘వీబీజీ రామ్ జీ’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిడ్నాప్ కేసు: పొరపాటున డాడీ అని పిలిచినందుకు.. ఐదేళ్ల బాలుడిని 12 రోజులు దాచిపెట్టిన నిందితుడు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జూన్ 20వ తేదీన అదృశ్యమైన ఐదేళ్ల నిఖిల్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై తప్పిపోయి ఏడుస్తూ.. తనను పొరపాటున ‘డాడీ’ అని…

జనసేన గ్యారేజ్‌ ఇచ్చట నాయకులు తయారు చేయబడును దరఖాస్తులకు ఆహ్వానం.

జనసేన కార్యకర్తల నుంచే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ కొత్త నాయకత్వ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయి నాయకత్వ బాధ్యతల…

విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 6 నుంచి 19 వరకు స్కూళ్లకు సెలవులిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం!

సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇటీవల దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనీఫాంలతో విద్యార్ధులు ఎంతో హుషారుగా బడులకు వెళ్తున్నారు.…

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఇక దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఒకప్పుడు కరవుతో అల్లాడిని రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారం ఉత్పత్తికి…

సింహాచలంలో గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఫిక్స్.. రెండు రోజుల పాటూ, వివరాలివే

సింహాచలం అప్పన్న ఆలయం గిరి ప్రదక్షిణపై కలెక్టర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28, 29 తేదీల్లో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని.. భక్తుల కోసం విస్తృత…

హైదరాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్.. నాలుగు లైన్లతో హైవే, ఈ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్‌ నగర వాహనదారులకు తీపి కబురు. నగరంలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1 జీవీకే వన్ నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌…

చెస్టర్ లీ స్ట్రీట్‌లో మారని టీమిండియా బ్యాడ్ లక్.. మూడోసారి కూడా వర్షార్పణమే..!

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన…

హైదరాబాద్‌లో ఘోరం.. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సప్లై.. ఐదుగురి అరెస్ట్

భాగ్యనగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాల్సే లక్ష్యంగా చేసుకుని.. కుళ్లిపోయిన, రసాయనాలను కలిపిన మాంసాన్ని విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మటన్‌లో బీఫ్ కలపి,…