Category: news

Andhrapradesh News

తిరుమలలో ముడుపులకు డిజిటల్ యుగం.. ఇకపై యూపీఐ, కార్డులతోనే శ్రీవారికి కానుకలు

తిరుమల: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కూడా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. శ్రీవారికి…

భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు

శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో…

సైబర్ వలలో సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి.. రూ.10.91 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో కేటుగాళ్లు వల విసరగా.. రూ.10.91 లక్షలు…

మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ.. గందరగోళం

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై…

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి బిగ్ షాక్ తొలగింపుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇకపై వారికే..

ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి షాకింగ్ న్యూస్. పింఛన్ల పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అనర్హుల పింఛన్లను తొలగించే బాధ్యతను కలెక్టర్లకు…

కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. బాధితులను కాపాడేందుకు ‘ఫోబి ఫిజల్’ అనే ప్రత్యేక ఔషధాన్ని అత్యవసరంగా తెప్పించింది. ఈ ఘటనలో తీవ్ర…

Guntur: ఆకతాయిలు అల్లరి చేస్తున్నారంటూ ఫోన్ ఒంటరిగా బైక్‌పై వెళ్లిన ఎమ్మెల్యే ఆ తర్వాత..

గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ ఒక ముఖ్యమైన కూడలి.. ఈ ప్రాంతంలో ఉన్నత వర్గాల వారు, ప్రముఖులు నివసిస్తుంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి ఈ ప్రాంతం…

తెలంగాణలో స్వీపర్ నెల జీతం 2 లక్షలు.. కలెక్టర్ శాలరీ కంటే ఎక్కువ, ఎందుకలా..?

చెప్రాసి అయినా సరే సర్కార్ నౌకరి ఉండాలని పెద్దలు అంటుంటారు. అందుక్కారణం ఉద్యోగ భద్రత, టైంకి వచ్చే జీతం. నిజమే.. ఈ స్వీపర్ నెల జీతం గురించి…

RRB ALP Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ పూర్తి వివరాలివే

భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వివిధ రైల్వే జోన్లలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా భారీ…

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో శబరిమలలో అరవణ పాయసం…