మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌‌కు తీపికబురు.. సఖి నివాస్‌ల పేరుతో 30 హాస్టల్స్, ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరుతో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయబోతోంది. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోగా.. తాజాగా అధికారులు ఉత్తర్వులు…

CSK Squad: ‘రూ. 14.20 కోట్ల ప్లేయర్‌ను తీసేయండి చెన్నై ప్లేయింగ్ 11లో చోటివ్వొద్దు’

CSK Playing XI: ఐపీఎల్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంపిక చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తుది…

WITT Summit 2026: యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ కీలక వ్యాఖ్యలు

టీవీ9 భారత్‌వర్ష్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంపై ఇరాన్ ప్రతినిధి ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన…

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో దిగొచ్చిన చమురు ధరలు.. మార్కెట్లలో జోష్.. నిమిషాల్లో రూ. 10 లక్షల కోట్లు లాభం

భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లో మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కాస్త శాంతించిందని తెలుస్తోంది. కిందటి రోజే ఇరాన్‌…

LPG Booking Rules: గ్యాస్‌ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌ మరో కొత్త రూల్‌.. సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపు..!

LPG Booking Rules: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాని ప్రభావం ఎస్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లపై పడుతోంది. దీంతో దేశంలో గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు మళ్లీ…

PM Modi: యుద్ధంలో ఎవరి పక్షం ప్రధాని మోదీ ఏమన్నారో తెలుసా..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం టీవీ9 నెట్‌వర్క్ “వాట్ ఇండియా థింక్స్ టుడే” (WITT) కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రెండు WITT సదస్సులు కూడా ప్రధాని మోదీ…

Adhurs 2పై V. V. Vinayak షాకింగ్ కామెంట్స్.. చారి క్యారెక్టర్‌కు ఫుల్ స్టాప్?

‘అదుర్స్ 2’పై క్రియేటివ్ డైరెక్టర్ V. V. Vinayak చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యంగ్ టైగర్ N. T. Rama Rao…

ఐపీఎల్‌లో ధోనీ, రోహిత్, కోహ్లీ క్రేజీ రికార్డు.. లిస్ట్‌లో మరో ఇద్దరు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. అతడు ఇప్పటి వరకూ 278 మ్యాచులు ఆడాడు. మొత్తంగా ఐపీఎల్‌లో…

తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద జనం ఇబ్బందులు, కారణం ఇదే!

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం కలిగింది. సాంకేతిక లోపాలు తలెత్తి.. సర్వర్లు పనిచేయకపోవడంతో.. ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద…

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఆర్డీటీకి గ్రీన్‌‌సిగ్నల్, FCRI రెన్యువల్‌‌పై ఆదేశాలు

కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేస్తూ కేంద్రం నిర్ణయం…